భారత్ లో అంతా కాకి లెక్కల తంతే! రోజుకూ 32 రూపాయల ఆదాయం వుంటే పేదలు కాదట. suresh tendulkar commitee 2004-2005 కు నివేదిక ఇస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికా సంఘం ఈ అసంబద్ద లేక్కలుకు తేరా తీసింది. వార్షిక ఆదాయం రూ. 3750 దాటితే వారికిక ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లబ్ది చేకూరదట. దేశంలో పేదలు కేవలం 27 శాతమే అని బొంకుతుండడం విడ్డూరమే. సాక్షాత్తు యూ.ఎన్.డి.పి భారత్లో సగం మంది పేదలేనని పేర్కొన్నా
Very s(b)ad.
________________________________________________________________
Badminton : World fourth ranker Siena nehwal enter in to japan open semi finals
No comments:
Post a Comment