peace

 * `జోహాన్స్ బర్గ్(సౌత్ ఆఫ్రికా): ఆథ్యాత్మిక గురువు దలైలామాకు  మహాత్మాగాంధీ
 శాంతి బహుమతి లభీంచింది. ఈ విషయాన్ని గాంధీజీ మనువరాలు
 లీలా  గాంధీ ప్రకటించారు.` 
 * లండన్ నుంచి డిల్లీకి తెలుగు యువకుడు (తూర్పు గోదావరి-లొల్ల) అల్లూరి శ్రీనివాస్ చౌదరి సైకిల్ యాత్ర పూర్తీ చేశారు. ఆయన 'మానవతా' స్వచ్చంద సంస్తను స్థాపించి  20 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర చేపట్టానన్నారు. 
-----------------------------------------------------------------------------

తిరుమల : ఉత్తర దక్షిణాయణ కాలాల్లో ఇక ఫై ఏడాదికి రెండుసార్లు
బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని  టి టి డి తలపోస్తోంది.   

* కర్నూల్ సామాజిక, రాజకీయ పరిణామాలఫై బాలకృష్ణ 
నటిస్తున్న సినిమా షూటింగ్ ఆ జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. శ్రీకీర్తి కంబయిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో బాలయ్య మరోసారి అలరిస్తారని
 అభిమానులు ఆశిస్తున్నారు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు,
 చెన్న కేశవరెడ్డి, సింహా సినిమాలతో ఇప్పటికే ఆయన తనకంటూ
 ఓ ఒరవడిని  సొంతం చేసుకున్నారు.
------------------------------------------------------------------     
 'మన'నం!
~ శరీరానికి వయస్సు ఉమ్టుంది.. మనస్సుకే ఉండనిది.
~ మనిషి అశాశ్వతం..కానీ  కీర్తి శాశ్వతం.
~ అన్ని జబ్బుల్ని తగ్గిమ్చోచ్చు..ఒక్క డబ్బు జబ్బును తప్పా.
~ డబ్బు ఖర్చయితే సంపాదిమ్చవచ్చు..మరి కోల్పోయిన కాలం మాత్రం ఎప్పటికి దక్కదు.
~ శత్రువు నుంచి తప్పించుకోవచ్చు..ప్రేమను పంచే స్నేహితులకు సదా బందీలమే.    
_____________________________________________________________

  * పేదల నిర్ధారణకు సంబంధి౦చి ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన రూ. 32 నిర్ధారిత మొత్తంఫై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తాజాగా  ప్రకటించింది.  

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...