spirit


* గాంధీజీ చిత్తరువును పాకిస్తానీ అబ్దుల్ రసేల్  రక్తంతో వేశారు. ఈయనకు మహాత్ముడంటే వల్లమాలిన అభిమానం. 
పాక్  అంతా ఆయనను   పెయింటర్ బాబు అని ముద్దుగా పిలుస్తారు.
* వన్డే క్రికెట్ ఆరంభ సంవత్సరం, క్రికెట్ మేస్ట్రో సచిన్ పుట్టిన ఏడాది ఒక్కటే.. దటీజ్ 1973.
-----------------------------------------------------------------------------------

విజయవాడ : గాయత్రి మాతగా  దర్శన మిచ్చిన అమ్మలగన్న అమ్మ
తిరుమల : బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభావంగా జరుగుతున్నాయి. శ్రీవారి కోరిక మేరకు బ్రహ్మ స్వయంగా నిర్వహించేవి కావడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలగా ప్రతీతి. ఏడాదికి ఓసారి జరిగే ఈ ఉత్సవాలను  తొమ్మిది రోజులపాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్వహిస్తారు.  చతుర్ముకుడే రధా రూపుడై  స్వామివారిని సేవించి ఉరేగిస్తాడు. 
____________________________________________________________
 * ఆరోగ్య పుస్తకాలు : మీ ఇంట్లో మీరే డాక్టర్ - సమరం
* మధుమేహం-మనదేహం : ఈనాడు  
____________________________________________________________



   
~  ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ 54 వేల ఓట్ల మెజార్టీతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కలకత్తా నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఇంత వరకు ప్రాతినిధ్యం వహించిన ఆమె సీఎం కావడంతో 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండి  మమతా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.
~ పాక్  లోని అత్త వారి ఇంట్లో ఉన్న సానియా మీర్జా. ఇటీవల మళ్లీ  మోకాలి గాయం తిరగ బెట్టడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయించే యోచనలో ఉన్నట్లు తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు.

No comments:

Post a Comment

Blog Archive

Pollution hangs over Indian capital as farm stubble fires rage

New Delhi’s air quality was at its worst this season on Thursday, as winds heavy with toxic smoke from polluting vehicles and smoldering cro...